Thursday, November 8, 2012

ఎనిమీయా తో బాధ పడేవారికి చక్కని పానీయం ఒకటి ఉంది .వేడినీటిలో ఒక నిమ్మకాయి రసం .2స్పూన్ల తేనే చిటికెడు మిరియాల పొడి దానికి సరిపడినంత బెల్లం కలిపి తాగాలి .దీనితో రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది .నీరసంగా ఉన్నప్పుడు ఇది తాగితే వెంటనే నీరసం తగ్గుతుంది .