Sunday, November 11, 2012

కడుపు లో మంట ఉన్నవారు అది తగ్గాలంటే పీచు పదార్ధాలు ఎక్కువ గా తీసుకోవాలి .మరియు బార్లి ,గోధుమ .గుమ్మడి .కాకర .అరటికాయ .దానిమ్మ ఇంకా ఆవు పాలు వాడితే కడుపులో మంట మందులు వాడకుండా తగ్గిపోతుంది .