Wednesday, November 14, 2012

వాంతులు అయి నీరసం గా ఉన్న వారికి మరమరాలు జావ కాచి ఉప్పు గాని పంచదార గాని కలిపి తాగిస్తే నీరసం ,నిస్సత్తువ తగ్గుతాయి .ఇది చాల త్వరగా జిర్ణమవుతుంది .వాంతులు కూడా రావు .