Sunday, November 11, 2012

ప్రేగులో అల్సర్లు ,వాపులు తగ్గాలంటే కేవలం మినపపప్పు తో ఆవిరి కుడుములు చేసుకుని తినాలి .ఇంకా కందిపప్పు గాని పెసరపప్పు గాని ఉడికేటప్పుడు ఆ పైన నీరు తీయాలి .ఈ నీటిని కందికట్టు ,పెసర కట్టు అంటారు .ఈ నీటిలో తగినంత ఉప్పు కలుపుకని తాగితే తేలికగా ఆహారం జీర్ణమవుతుంది .