Wednesday, November 14, 2012



జామ ఆకులు నమలడం వల్ల పంటి పోటు తగ్గుతుంది .జామాకు నూరి వేడి నీళ్ళలో కలిపి సగం నీళ్ళు అయ్యేవరకు బాగా మరిగించి చల్లార్చి ఆ నీళ్ళు వడగట్టి పుక్కిట పట్టాలి దీనివల్లదంత వ్యాధులు చిగుళ్ళ వాపు గొంతు నెప్పి టాన్సిల్స్ వాపు నోటి పూత తగ్గి చిగుళ్ళ నుంచి రక్తం కారడం కూడా తగ్గుతుంది .