Monday, November 5, 2012

బి.పి కంట్రో ల్లొ ఉండాలంటే రోజు పరగడుపున ఒక స్పూన్ తేనె ఒక స్పూన్ నిమ్మరసం కలిపి తీసుకోవాలి .ఇది హై బి.పి లో చాల బాగా పని చేస్తుంది .
రోజూ వెల్లుల్లి తినడం వల్ల రక్తప్రసరణ సాఫీ గా ఉంటుంది .
రోజు కాస్త నిమ్మరసం తాగితే రక్త నాళాలకు మంచిది .రక్త పోటు వల్ల నాళాలు దెబ్బ తినవు .
ఎక్కువ పాలిష్ పెట్టని బియ్యం వండి తినాలి .వీటిలో కాల్షియం ఎక్కువ ఉండడంవల్ల బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉంటుంది .